Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్న నివేదా పేతురాజ్

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (20:10 IST)
టాలీవుడ్‌కు 'మెంటల్ మదిలో' అనే చిత్రం ద్వారా పరిచయమైన కేరళ కుట్టి నివేదా పేతురాజ్. ఈమె తన మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా 'చిత్రలహరి' .. 'బ్రోచేవారెవరురా' .. 'అల  వైకుంఠపురములో' సినిమాల్లో నటించింది. 
 
ఇటీవల 'రెడ్' సినిమా కూడా ఈ బ్యూటీకి మంచి పేరే తెచ్చి పెట్టింది. కానీ సోలో హీరోయిన్ అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కాగా తాజాగా 'పాగల్' అన్న సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. 
 
యూత్ ఆడియన్స్‌లో విశ్వక్ సేన్‌కి మంచి క్రేజ్ ఉంది. ఆక్రేజ్‌తో నివేదా 'పాగల్' సినిమాతో సోలో హీరోయిన్‌గా సెటిలవుతుందన్న నమ్మకంగా ఉందట. అభిమానులు కూడా నివేదాకి మంచి బ్రేక్ వచ్చి స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments