Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసిన నితిన్ భార్య.. వైరల్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (20:27 IST)
Nithin
నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న నితిన్, షాలిని కందుకూరి పెద్దల అంగీకారంతో జూలై 2020లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి నితిన్, షాలిని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. షాలిని ఇటీవల తన వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షాలిని తన భర్త రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. 
 
ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై షాలిని "జూలై 23" అని రాశారు. నితిన్, షాలినిల ఫోటోలపై నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాలిని తరచుగా తన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. నితిన్‌కి సంబంధించిన పోస్ట్‌లను కూడా పంచుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments