"రాధేశ్యామ్" నుంచి సరికొత్త పోస్టర్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (12:11 IST)
ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్. తాజాగా ఈ మూవీ నుంచి పూజా హెగ్డే కొత్త పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ - ప్రమోద్ - ప్రశీద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రభాస్, పూజా హెగ్డేల పోస్టర్స్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమా మీద బాగా అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో బుధవారం హీరోయిన్ పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా, ఇందులో ప్రేరణగా నటిస్తున్న ఆమె లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. 
 
ఇక ఈ పోస్టర్‌లో పూజా వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఒకవైపు తిరిగి స్మైల్ ఇస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులనే కాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా 'రాధే శ్యామ్' 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments