Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిలో పూలకుండీ.. స్మార్ట్ లుక్‌లో సిమ్రాన్, రజనీ కాంత్

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (14:13 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ జంటగా నటిస్తున్న ''పేట్ట'' సినిమా లుక్ విడుదలైంది. ఈ లుక్ చూసి రజనీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమాలో రజనీకాంత్ లుక్ అదిరింది. రజనీకి జోడీగా సిమ్రాన్ కనిపించనుంది. చేతిలో పూలకుండీలతో స్మార్ట్ లుక్‌లో సిమ్రాన్, రజనీ కాంత్ అదిరిపోయారు. 
 
అలాగే ఇదే సినిమాలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని సినీ యూనిట్ తాజా పోస్టర్ ద్వారానే చెప్పేసింది. మరోవైపు అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'విశ్వాసం' కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. అజిత్ సరసన కథానాయికగా నయనతార నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments