"డీజే టిల్లు" బ్యూటీకి లక్కీ ఛాన్స్.. బన్నీతో స్క్రీన్ షేరింగ్

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (17:16 IST)
"డీజే టిల్లు"తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హీరోయిన్ నేహా శెట్టి. ఈమె ఇపుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ బ్యూటీకి ఇపుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించే అరుదైన ఛాన్స్‌ను దక్కించుకున్నారు. అయితే, ఈ ఛాన్స్ వెండితెరపై కాదు సుమా... ఓ ప్రచార యాడ్‌ కోసం వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు. 
 
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాజప్ జొమాటోకు అల్లు అర్జున్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దీనికోసం తాజాగా కొత్త యాడ్‌ను రూపొందించారు. ఈ యాడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఇది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. కాగా, అల్లు అర్జున్ పుష్ప చిత్రం కోసం సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments