Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (15:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ చిత్రపరంగ ప్రవేశం చేసి 50 యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. 
 
బాలకృష్ణ  సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటో తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో శివ రాజ్ కుమార్, కిచ్చ సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, దునియా విజయ్, దర్శకులు పి.వాసు, నటుడు నాజర్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, హీరోయిన్లు సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత, రాధిక, రాధ తదితరులు ఉన్నారు. ఈ వేడుకల్లో చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలంతా హాజరుకానున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments