Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార వ్యాక్సిన్ వివాదం.. నర్సు చేతిలో సిరంజి ఎక్కడ..?

Webdunia
గురువారం, 20 మే 2021 (11:27 IST)
Nayanatara
లేడి సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. తన ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ప్రియుడి విఘ్నేష్ శివన్‌‌తో కలిసి చెన్నైలో కోవిడ్‌పై పోరాడే వ్యాక్సిన్ తీసుకోవడం మీడియాలోను, సోషల్ మీడియాలోను వైరల్ అయింది. ఇటీవల ఆమె వ్యాక్సిన్ తీసుకొన్నట్టు ఫోటోలను షేర్ చేసింది.
 
అయితే ఫోటోలు ఇప్పుడు నయనతారను వివాదం లోకి నెట్టాయి. నయనతార వాక్సిన్ తీసుకొన్నట్టు షేర్ చేసిన ఫోటోలో నర్సు చేతిలో సిరంజీ లేకపోవడంపై నయనతార అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 
 
ఫోటోకు ఫోజివ్వడానికే ఆమె అలా వ్యవహరించిందా అనే అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. నయనతార వ్యాక్సిన్ తీసుకొన్నట్టు క్లియర్‌గా నర్సు చేతిలో సిరంజీ ఉన్న ఫోటోను షేర్ చేసి వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు.
 
ఇకపోతే.. నయనతార ప్రస్తుతం రజనీకాంత్‌, కీర్తి సురేష్, కుష్బూతో కలిసి అన్నాతే అనే చిత్రంలో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే సమంత, విజయ్ సేతుపతితో కలిసి మరో చిత్రంలోనూ నయన నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments