Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రియురాలు!! (Video)

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:59 IST)
కోలీవుడ్‌ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లిద్దరూ బెస్ట్ ప్రేమజంటగా పేరుబడ్డారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో ఖాళీ సమయం దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ముఖ్యంగా, అందమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. 
 
తాజాగా ఈ జంట గోవా పర్యటనకు వెళ్లింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరుపుకున్నారు. ఈ వేడుకలను నయనతార పట్టుబట్టి మరీ గోవాలో జరిపించారు. ఇందుకోసం చెన్నై నుంచి ఈ ప్రేమ జంట ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకలను కూడా నయనతారే స్వయంగా జరిపింది. 
 
ఈ మూడు రోజుల ట్రిప్ కోసం నయన్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments