Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రియురాలు!! (Video)

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:59 IST)
కోలీవుడ్‌ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లిద్దరూ బెస్ట్ ప్రేమజంటగా పేరుబడ్డారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో ఖాళీ సమయం దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ముఖ్యంగా, అందమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. 
 
తాజాగా ఈ జంట గోవా పర్యటనకు వెళ్లింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరుపుకున్నారు. ఈ వేడుకలను నయనతార పట్టుబట్టి మరీ గోవాలో జరిపించారు. ఇందుకోసం చెన్నై నుంచి ఈ ప్రేమ జంట ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకలను కూడా నయనతారే స్వయంగా జరిపింది. 
 
ఈ మూడు రోజుల ట్రిప్ కోసం నయన్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దసరా విక్రయాలు : 2 రోజుల్లో రూ.419 కోట్ల విలువ చేసే మద్యం తాగేశారు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా?

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు

తెలంగాణకి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎం కాలేడు: పగబట్టిన ప్రశాంత్ కిషోర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments