నయనతారకు టెక్ ఎక్కువే.. ఆ హీరోను అవమానించిందట!

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (11:30 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు నయనతార చెల్లెలిగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఇందులో నయనతారకు భర్తగా సత్యదేవ్‌ని ఎంచుకున్నారు సినిమా మేకర్స్. 
 
కానీ తనతో భర్త గా నటించే అర్హత సత్యదేవ్‌కు లేదని ఎవరైనా సీనియర్ నటుడిని పెట్టాలని నయనతార కండిషన్ పెట్టినట్లు టాలీవుడ్‍‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 
 
ఈ చిత్రంలో చిరంజీవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ సత్యదేవ్ కి మాత్రమే ఉంటుందని దర్శకుడు చెప్పినట్లు సమాచారం. ఇకపోతే మలయాళంలో సూపర్ హిట్ సినిమాగా తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా ఈ గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
 
ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటిస్తుండగా ఆయనకు చెల్లెలి పాత్రలో మంజు వారియర్ నటించింది. ఇక ఆమె భర్తగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments