Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లల ఫోటోలను తొలిసారి షేర్ చేసిన నయన్-విక్కీ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:37 IST)
Twins
గతేడాది జూన్‌లో నయనతార, విఘ్నేష్‌ శివన్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అయిన వెంటనే, అద్దె తల్లి ద్వారా కవలలు జన్మించారు. ఇద్దరూ తరచూ తమ పిల్లలతో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇటీవల నయనతార తన ఇద్దరు పిల్లలతో కలిసి మాస్ వీడియోను పంచుకోవడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
 
ఇదిలా ఉంటే, విఘ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ తమ కవలల పుట్టినరోజు సందర్భంగా ఒక ఫోటోను విడుదల చేశారు. తన ప్రియమైన కుమారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఇంకా తొలిసారి నయన్ - విఘ్నేశ్‌ల ముఖాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments