జైలర్ తర్వాత తలైవర్ 170: ట్రాక్‌లో వున్న ఆ ముగ్గురు హీరోయిన్లు?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (18:44 IST)
Thalaivar 170
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన ఇటీవలి బ్లాక్ బస్టర్ "జైలర్" తర్వాత రజనీకాంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కోసం సూపర్ స్టార్ సిద్ధం అవుతున్నారు. 
 
ఈ చిత్రానికి తాత్కాలికంగా "తలైవర్ 170" అని పేరు పెట్టారు. ఇది ఇప్పటికే మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ రజనీకాంత్‌ 170 చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. జైలర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచందర్‌ రజనీకాంత్ 170 సినిమాకు కూడా సంగీత దర్శకుడి బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments