Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలర్ తర్వాత తలైవర్ 170: ట్రాక్‌లో వున్న ఆ ముగ్గురు హీరోయిన్లు?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (18:44 IST)
Thalaivar 170
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన ఇటీవలి బ్లాక్ బస్టర్ "జైలర్" తర్వాత రజనీకాంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కోసం సూపర్ స్టార్ సిద్ధం అవుతున్నారు. 
 
ఈ చిత్రానికి తాత్కాలికంగా "తలైవర్ 170" అని పేరు పెట్టారు. ఇది ఇప్పటికే మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ రజనీకాంత్‌ 170 చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. జైలర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచందర్‌ రజనీకాంత్ 170 సినిమాకు కూడా సంగీత దర్శకుడి బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments