జైలర్ తర్వాత తలైవర్ 170: ట్రాక్‌లో వున్న ఆ ముగ్గురు హీరోయిన్లు?

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (18:44 IST)
Thalaivar 170
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన ఇటీవలి బ్లాక్ బస్టర్ "జైలర్" తర్వాత రజనీకాంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా కోసం సూపర్ స్టార్ సిద్ధం అవుతున్నారు. 
 
ఈ చిత్రానికి తాత్కాలికంగా "తలైవర్ 170" అని పేరు పెట్టారు. ఇది ఇప్పటికే మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ రజనీకాంత్‌ 170 చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. జైలర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన అనిరుధ్ రవిచందర్‌ రజనీకాంత్ 170 సినిమాకు కూడా సంగీత దర్శకుడి బాధ్యతలు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)

AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్‌పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం

Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్

Ajit Pawar, అజిత్‌ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్

RTC Conductor: ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఓ ఆర్టీసీ కండక్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వంట్లో వేడి చేసినట్టుంది, ఉప్మా తినాలా? పూరీలు తినాలా?

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments