Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్రోగసీ విధానంలో తల్లిదండ్రులైన నయనతార - విఘ్నేష్ శివన్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (10:37 IST)
హీరోయిన్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు మమ్మీడాడీలు అయ్యారు. వీరికి పండంటి మగబిడ్డలు జన్మించారు. గత జూన్ నెల 9వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట కేవలం నాలుగు నెలల్లోనే తల్లిదండ్రులు అయ్యారు. ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నయనతార, నేను అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు, ఈ శుభ విషయాలన్నీ కలిసి దేవుడు మాకు జంట పిల్లలను ప్రసాహించారు. మా ప్రాణానికి, ప్రపంచానికి మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి" అని పేర్కొన్నారు. 
 
అయితే, నయనతార ప్రెగ్నెన్సీ కూడా కాలేదు కదా అనుకుంటున్నారా..? సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. 
 
తమ జీవితంలో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments