కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

ఠాగూర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (20:06 IST)
అగ్రనటి నయనతార ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్మ ఏం చెబుతుందంటే అనే పేరుతో ఆమె ఈ ట్వీట్ చేశారు. ఇందులో 'కర్మం ఏం చెబుతుందంటే అబద్దాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది. ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరికే వస్తుంది' అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 
 
కోలీవుడ్ హీరో ధనుష్ - నయనతారల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌కు సంబంధించిన వివాదంలో వీరిద్దరి మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. నానుమ్ రౌడీదాన్ అనే సినిమా క్లిప్పింగ్స్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించకోవడంపై ఒక నిర్మాతగా ధనుష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.10 కోట్లకు దావా వేశారు. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments