Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

డీవీ
మంగళవారం, 31 డిశెంబరు 2024 (18:29 IST)
Rashmika
నూతన సంవత్సర ఆరంభంలో తాను 8 సవంత్సరాలను పూర్తిచేసుకున్నట్లు రశ్మిక మందన్నా తెలియజేస్తుంది. కిరాక్ పార్టీ తో సీని కెరీర్ ప్రారంభించిన ఆమె పుష్ప 2తో ఒక్కసారిగా జాతీయస్తాయిలో మరో సారి వెలుగులోకి వచ్చింది. యానిమల్ లో నటించిన ఆమె బాలీవుడ్ లో సెక్సీ నటిగా కూడా పేరు తెచ్చుకుంది.
 
పాన్-ఇండియన్ స్టార్‌ గా ఆమె ఎదిగిపోయింది. 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగులో అడుగు పెట్టింది. విజయ్ దేవరకొండతో గీత గోవిందంతో ఒక్కసారిగా మరింత పేరు తెచ్చుకుంది. అలా వారిమధ్య సాగిన జర్నీ ప్రేమ వరకు దారితీసిందనే టాక్ కూడా నెలకొంది. యానిమల్, పుష్ప 2 సినిమాలతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆక్షరించింది. అక్టోబరు 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమెను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది.
 
వెంకీ కుడుముల దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటిస్తున్న ఆమె రెయిన్ బోఅనే మర సినిమాలో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె పెండ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మరి వచ్చే ఏడాది ఆమె తన అభిమానులుకు తీపి కబురు చెబుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం