మెగా పవర్ స్టార్‌ చెర్రీపై ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రశంసల వర్షం.. ఎందుకు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు తిలకించారు. తాజాగా రాష్ట్ర ఐటీ మ

Webdunia
సోమవారం, 30 ఏప్రియల్ 2018 (11:09 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు తిలకించారు. తాజాగా రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తిలకించారు.
 
ఆ తర్వాత చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "థమ్స్ అప్ టూ రామ్ చరణ్, సుకుమార్ మరియు వారి చిత్రబృందం. 'రంగస్థలం' వంటి వండర్ ఫుల్ చిత్రాన్ని అందించారు. సినిమా చూసిన తర్వాత కూడా చిత్రంలోని పాత్రలు నాతోనే వచ్చేశాయి. గ్రేట్ వర్క్ గైస్" అంటూ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments