Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రగంటితో నానీ ‘వ్యూహం’

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (12:53 IST)
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సాధించుకున్న నేచురల్ స్టార్‌ నానీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జెర్సీ సినిమా షూటింగ్ పూర్తి చేసేసిన నానీ, త్వరలో విక్రమ్‌ కుమార్ దర్శకత్వం వహించబోయే తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అయితే... ఈ సినిమాతోపాటు... తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తన 25వ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట.
 
మల్టీస్టారర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్‌ బాబు మరో హీరోగా నటించనున్నాడని సమాచారం. నానీకి జోడిగా అదితిరావ్‌ హైదరీ నటించనున్న ఈ సినిమా... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటూ... త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డిఫరెంట్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వ్యూహం అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments