Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు దత్తపుత్రిక సిద్ధాపూర్‌ అభివృద్ధే లక్ష్యం: నమ్రత

Webdunia
సోమవారం, 23 మే 2016 (14:57 IST)
శ్రీమంతుడు హిట్‌తో పాటు ఆ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో గ్రామాలను సెలెబ్రిటీలు దత్తత తీసుకునేందుకు ముందడుగు వేశారు. శ్రీమంతుడు సినిమా తరహాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మహబూబ్‌నగర్ కొత్తూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రిన్స్ ఫ్యామిలీ తగిన చర్యలు తీసుకుంటోంది. 
 
తాజాగా ఈ గ్రామాభివృద్ధి కోసం మహేష్ బాబు సతీమణి నమ్రత సోమవారం తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సిద్ధాపూర్‌ను ఆకర్షణీయ గ్రామంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నమ్రత వెల్లడించారు. సిద్ధాపూర్ గ్రామాభివృద్ధికి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని నమ్రత హామీ ఇచ్చారు. సిద్ధాపూర్‌ను స్మార్ట్ విలేజ్‌గా మార్చేందుకు సంబంధించిన అన్ని వివరాలను మెమొరాండంను సిద్ధం చేశామని.. విద్య, వైద్య రంగాల్లో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా రంగం సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

Union Budget 2025-26: కేంద్ర బడ్జెట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

గంగలూరు అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోలు హతం!

ఏపీలో ఇద్దరికే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్లెవరంటే?: కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి

ఆదాయపన్ను విషయంలో కేంద్రం ఎందుకు దిగివచ్చింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments