Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడుపై కన్నుపడిన కన్నడభామ... నాగ్‌ను అలా చూసి రష్మిక ఇంప్రెస్...

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (08:07 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునపై కన్నడభామ రష్మిక మందన్నాకు కన్నుపడింది. నాగార్జున వ్యాయామం (పుష్ అప్స్) చేస్తుండగా రష్మిక చూసి ఇంప్రెస్ అయ్యారు. పైగా, అలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
నాగార్జున - దియా మిర్జా జంటగా నటించిన చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు 'వైల్డ్‌ డాగ్'‌ పుష్‌‌అప్‌ ఛాలెంజ్‌ హల్‌చల్‌ చేస్తోంది. 
 
ఈ క్రమంలో సోష‌ల్ ‌మీడియాలో చురుకుగా ఉంటూ అభిమానుల్లో జోష్ నింపే క‌న్న‌డ భామ ర‌ష్మిక మందన్నాకు ఈ ఛాలెంజ్‌పై కన్ను పడింది. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లే ఈ బ్యూటీ సవాల్‌ను స్వీకరించింది. కొన్ని సెకన్ల పాటు పుష్‌అప్‌ పొజిషన్‌లో ఉండి దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది.
 
రష్మిక వీడియోను టాలీవుడ్‌ స్టార్ నాగార్జున చూశారు. ఆయన కూడా పుష్‌అప్‌ పొజిషన్‌లో చాలా సేపు ఉన్నారు. దాన్ని బీట్‌ చేయాలంటూ రష్మికకు మరో ఛాలెంజ్‌ విసిరారు. 'యూ నీడ్‌ టు బీట్‌ దిస్‌ డియర్'‌ అంటూ తన పోస్ట్‌కి ఆమె ఖాతాను ట్యాగ్‌ చేశారు. ఆయన చేసిన పుష్‌ అప్ వీడియో‌ని కూడా జత చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

సర్వేయర్‌తో తల్లీకుమార్తెల అక్రమ సంబంధం.. ఇంతలో పెళ్లి కుదిరింది.. ఆ వ్యక్తిని చంపేశారు..

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments