Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలి : నాగబాబు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (16:45 IST)
మెగా బ్రదర్ నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాను రాష్ట్రపతి చేయాలని ఓ ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఎత్తుకు పైఎత్తు వేసేవారు కాకుండా దేశాన్ని కుటుంబంలా చూసే వ్యక్తి రాష్ట్రపతి కావాలంటూ ఆయన తాజాగా ట్వీట్ చేశారు. 
 
ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా రాష్ట్రపతి పోటీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను శరద్ పవార్ స్వయంగా కొట్టిపారేశారు. ఇప్పుడు రతన్ టాటా పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా వచ్చే ఏడాది జూలై 25తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments