Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైవోర్స్ తర్వాత చైతూ ఫస్ట్ ఇంటర్వ్యూ, ఏం చెప్పాడో అని ఆత్రుతగా చూస్తే...

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:34 IST)
గాంధీ జయంతి నాడు టాలీవుడ్ కపుల్ నాగచైతన్య-సమంత డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఇండస్ట్రీలో సంచనలమైంది. లవ్లీ కపుల్ అనే పేరు సాధించిన ఈ జంట విడిపోవడంపై చాలామంది ఆవేదన వ్యక్తం చేసారు. ఐతే వారివారి వ్యక్తిగత కారణాలు తెలియదు కనుక మీడియా కూడా కామ్ అయిపోయింది.
 
ఇకపోతే.. విడాకుల తర్వాత నాగచైతన్య తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. లవ్ స్టోరీ ప్రమోషన్లో భాగంగా చైతు ఓ ప్రైవేట్ ఛానల్ ముందుకు వచ్చారు. దర్సకుడితో కలిసి పిచ్చాపాటీ మాట్లాడారు. పర్సనల్ విషయాలు తెప్పించి అంతా మాట్లాడాడు చైతు. ఈ ఇంటర్వ్యూలో ఏదయినా చెప్తాడేమోనని అనుకున్నారు కానీ సినిమా విషయాలు చెప్పేసి బైబై చెప్పేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments