Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందరూ చూస్తుండగా సమంత, చైతూ అలా చేశారు..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (13:04 IST)
టాలీవుడ్ లవ్ బర్డ్స్ సమంత, నాగచైతన్య త్వరలో తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పెళ్లికి తర్వాత తొలిసారిగా ఈ జంట కలిసి నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మజిలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సింహాచలం రైల్వే స్టేషన్‌లో జరిగింది. 
 
సమంతను బైకుపై ఎక్కించుకుని రైల్వే స్టేషన్లోకి చైతూ వేగంగా తీసుకెళ్తున్నాడు. బైక్ దిగగానే టికెట్ కౌంటర్ వైపు సమంత హడావుడిగా పరిగెడుతుంది. రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులు అంతా ఉండగానే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇంకా సమంత-చైతూలను చూసేందుకు భారీ సంఖ్య ఫ్యాన్స్ అక్కడికి తరలివచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను సింహాచలంలో చిత్రీకరించనున్నట్లు సినీ యూనిట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments