Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు? మెగాబ్రదర్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (11:06 IST)
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్‌పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 
 
తమ్మారెడ్డి పేరు ప్రస్తావించకుండానే నాగబాబు... ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ పేరును నాగబాబు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. తమ్మారెడ్డి ఆరోపణలపై సూటిగా స్పందించినట్లు పలువురు భావిస్తున్నారు. 
 
నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR చిత్రంపై కొన్ని వివాదాస్పద ఆరోపణలు చేశారు. 
 
RRR చిత్ర యూనిట్ ఆస్కార్ ప్రచారానికి 80 కోట్లు ఖర్చు చేసిందని, ఇది డబ్బు వృధా అన్నట్లు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments