Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటి నవ్యసామికి కరోనా పాజిటివ్..

Webdunia
బుధవారం, 1 జులై 2020 (12:57 IST)
savyasami
బుల్లితెర నటులను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 'నా పేరు మీనాక్షి' మరియు 'ఆమె కథ' సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో వైరస్ నిర్థారణ పరీక్ష చేయగా, పాజిటివ్ అని తేలిందట. దీంతో ఆ నటితో కాంటాక్ట్ లో వున్న వారందరూ వణికిపోతున్నారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అలాగే తెలుగు బుల్లితెర సెలబ్రెటీల్లో కరోనా పెరిగి పోతుంది. షూటింగ్స్‌ మొదలయినప్పటి నుండి కూడా పలువురికి కరోనా ఎటాక్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. మొదట నటుడు ప్రభాకర్‌కు వైరస్‌ సోకింది. ఆ తర్వాత ప్రభాకర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న హరికృష్ణకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామి వైరస్ బారిన పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments