Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయం... బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (20:08 IST)
దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఎట్టకేలకు స్వదేశానికి తరలించారు. ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఇతర కుటుంబసభ్యులు దుబాయ్‌ నుంచి ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో ముంబైకి బయల్దేరారు. మంగళవారం రాత్రి 10:00 గంటలకు విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌‌కు చేరుకోనుంది. 
 
ఆ తర్వాత బుధవారం ఉదయం 9:00 గంటలకు గ్రీన్ ఎకర్స్ నుంచి కంట్రీక్లబ్‌కు భౌతికకాయాన్ని తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు సెలబ్రేషన్ స్పోర్ట్స్‌ క్లబ్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. 
 
అనంతరం మధ్యాహ్నం12.30 గంటల నుంచి 1:00 గంటల వరకు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభమై, మధ్యాహ్నం 3.30 గంటలకు విలే పార్లే సేవా సమాజ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments