Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యే అలా పిలవడం లేదు : మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగిం

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:06 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగింది. 
 
ఇందులో బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ మాట్లాడుతూ, మోహన్ బాబును బావ అంటూ పిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందించారు. 'నన్ను బావా అని నా వైఫే ఎప్పుడూ పిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య పిలవడం మానేసింది. ఎందుకంటే సక్సెస్ లేదు కదా..! సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పిలవరు. నన్ను బావా అని పిలిచింది అనసూయ. రా.. షేక్ హ్యాండ్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తన గురించి అందరూ కంప్లయింట్స్ ఇవ్వడమే ప్రతిరోజు. అంటే ప్రతి రోజు, ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుంది నాకు. కానీ ఈ సినిమాకి కంట్రోల్ చేసుకున్నా. ఎవర్నీ ఏమీ అనకూడదు భగవంతుడా అని రోజు ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. ఎవరైనా సరే.. తప్పు చేస్తే చేశారు.. ఆ విజయ్ చూసుకుంటాడు. ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారు అని చాలా ఓపిగ్గా ఉన్నా అంటున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments