Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే మీర్జాపూర్ వెబ్ సిరీస్ సీజన్ స్ట్రీమింగ్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:22 IST)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన "మీర్జాపూర్" వెబ్ సిరీస్ మన దేశంలోనే అతిపెద్ద విజయం సాధించింది. ఈ వెబ్ సిరీస్ అనేక రికార్డులను నెలకొల్పింది. తొలుత హిందీలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఆ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లో విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇప్పటికే రెండు సీజన్‌లను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. 
 
ముఖ్యంగా, గుడ్డూ పండిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులు అంత సులభంగా మరిచిపోలేరు. 
 
తన అన్ చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ పూర్తవుతుంది. ఇపుడు మూడో సీజన్ కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments