మైక్ టైసన్‌తో కలిసి లాస్ వెగాస్‌లో ప్రారంభమైన "లైగర్" షూటింగ్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (15:15 IST)
తెలుగు హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కయికలో రానున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
 
ఇప్పటికే, ముంబై, హైద్రరాబాద్ నగరంలో చిత్రీకరణ జరుపుకుంది. తాజా షెడ్యూల్ మంగళవారం యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో మొదలైంది. విజయ్ దేవరకొండ, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌పై కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారు.
 
తాజాగా "లైగర్" దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే, నిర్మాత ఛార్మీ కౌర్ మైక్ టైసన్‌తో ఫోటోస్ దిగి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments