Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గుర్తుందా శీతాకాలం'' ఆగిపోలేదు.. మేఘా ఆకాష్ యాడ్ అయ్యింది..

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (20:27 IST)
టాలెంటెడ్‌ యాక్టర్‌ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో అచ్చమైన తెలుగు టైటిల్‌తో "గుర్తుందా శీతాకాలం'' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఆడియోని ఫ్యాన్సీ ఆఫర్‌తో కన్నడలో నెం.1 ఆడియో కంపెనీ ఆనంద్ ఆడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 
అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన తరుణంలో.. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ ఒక పోస్టర్‌ విడుదల చేసి అలాంటి పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేసింది. ఇప్పుడు మరో అప్‌డేట్‌ని ప్రకటించి.. సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచే ప్రయత్నం చేశారు చిత్రయూనిట్‌. ఈ చిత్ర షూటింగ్‌ని నవంబర్ 6 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.
 
అలాగే నాగశేఖర్ మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్‌, భావన రవి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ యాడ్‌ అవుతున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. నితిన్‌తో 'లై', 'చల్‌ మోహన్‌ రంగా' చిత్రాలలో నటించి, నితిన్‌ హీరోయిన్‌గా పేరు పొందిన మేఘా ఆకాష్‌ ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్‌ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments