Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరుతో సమంత అక్కినేని సామ్ జామ్ ఆహా.. ఓహో...

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (21:04 IST)
ఆహా కోసం ప్రసారం అవుతున్న సమంతా అక్కినేని టాక్ షో సామ్ జామ్ క్రేజ్ పెరుగుతోంది. ఈ షో రాబోయే ఎపిసోడ్ కోసం నటుడు చిరంజీవి గురువారం ప్రత్యేక షోను చిత్రీకరించారు. చిరంజీవి, సమంతా ఇద్దరు కలిసి చేసిన షూట్ చిత్రాలు వైరల్ అయ్యాయి. కాగా ఈ షోలో మొదటి ప్రముఖ అతిథి విజయ్ దేవరకొండ.
 
ఈ ఎపిసోడ్ నవంబర్ 13న దీపావళి నాడు ప్రదర్శించగా సూపర్ హిట్ కొట్టింది. సమంత అక్కినేని నటించిన చిత్రాలే కాదు షోలు కూడా రికార్డులు బద్దలు కొడతాయని నిరూపించుకుంది ఈ అక్కినేని కోడలు. మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ తదుపరి అల్లు అర్జున్, తమన్నా భాటియా, రష్మిక మందన, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే కరోనా లాక్ డౌన్ విధించిన తర్వాత చాలామంది నటీనటులు తమతమ ఇళ్లకే పరిమితయ్యారు. ఐతే సమంత మాత్రం టెర్రస్ గార్డెన్, సొంత దుస్తుల దుకాణం, ఉపాసనతో కలిసి ఫిట్నెస్ సూత్రాల వరకూ ఫుల్ బిజీగా వున్నది. ప్రస్తుతం సామ్ జామ్ షోతో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments