Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మనిచ్చిన ఆ మహనీయుడుని స్మరించుకుంటూ...

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్థింతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి చిరంజీవి తన తండ్రి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు,  వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
 
మరోవైపు, చిరంజీవి కొత్త చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురలో స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా యువ దర్శకులతో చిరంజీవి కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments