Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మనిచ్చిన ఆ మహనీయుడుని స్మరించుకుంటూ...

ఠాగూర్
సోమవారం, 30 డిశెంబరు 2024 (17:03 IST)
మెగాస్టార్ చిరంజీవి తండ్రి వెంకట్రావు వర్థింతిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ నివాసంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో తల్లి అంజనా దేవి, సోదరుడు నాగబాబు దంపతులు, చిరంజీవి దంపతులు పాల్గొన్నారు. వీరందరితో కలిసి చిరంజీవి తన తండ్రి చిత్రపటానికి పూల మాల వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తాలూకు ఫోటోలు,  వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. "జన్మనిచ్చిన ఆ మహనీయుడిని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
 
మరోవైపు, చిరంజీవి కొత్త చిత్రాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన బింబిసారా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలాతో సినిమా చేయనున్నారు. ఇటీవలే అధికారికంగా ఈ ప్రాజెక్టుపై ప్రకటన కూడా వచ్చింది. నేచురలో స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సీనియర్ దర్శకులతో కాకుండా యువ దర్శకులతో చిరంజీవి కొత్త కొత్త చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

RPF: కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments