Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్, రోజా తదితరులు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:26 IST)
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో రోజా
టాలీవుడ్ ప్రముఖ నటుడు వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది.
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరై చిరంజీవి జిష్ణును ఆశీర్వదించారు. అలాగే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా హాజరయ్యారు. ఇంకా శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు హాజరై తమ ఆశీస్సులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments