వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్, రోజా తదితరులు

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (20:26 IST)
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో రోజా
టాలీవుడ్ ప్రముఖ నటుడు వడ్డే నవీన్ కుమారుడు జిష్ణు పంచెకట్టు వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుక మాదాపూర్ ఆవాస హోటల్‌లో జరిగింది.
వడ్డే నవీన్ కుమారుడు పంచెకట్టు ఫంక్షన్‌లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరై చిరంజీవి జిష్ణును ఆశీర్వదించారు. అలాగే ఏపీఐఐసి చైర్మన్ రోజా కూడా హాజరయ్యారు. ఇంకా శివాజీ రాజా, రాశి, హేమ తదితరులు హాజరై తమ ఆశీస్సులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహం అంటే అత్యాచారం చేయడానికి లైసెన్స్ కాదు : ఢిల్లీ కోర్టు

YS Jagan: 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే.. వైకాపా చీఫ్ జగన్ సీటు ఏమౌతుంది?

Naga Babu vs Balakrishna: నాగబాబు - బాలయ్యతో ఏపీ సీఎం చంద్రబాబుకు తలనొప్పి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త- రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు

ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతా.. కల్వకుంట్ల కవిత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments