చిరంజీవితో విబేధాలకు కుట్ర.. కేసీఆర్, కేటీఆర్ అలా చేయలేదుగా?!

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:55 IST)
మెగాస్టార్ చిరంజీవికి తమకు మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతుందని మెగా బ్రదర్ నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మిమ్మల్ని విబేధించారు కాబట్టే పవన్‌ను టార్గెట్ చేశారా ? మీతో కలవలేదు కాబట్టే మహేశ్ బాబును కార్నర్ చేస్తారా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి మంత్రులకు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలియదన్నారు మెగా బ్రదర్. 
 
సీఎం జగన్ మంచిగా పాలిస్తే తాము సంతోషిస్తామన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తాము విమర్శలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. అయినా.. తమకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. కానీ ఏపీలో చిరుకు తమకు మధ్య విమర్శలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని నాగబాబు సెన్సేషనల్ కామెంట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

నేను బతికే ఉన్నాను.. ఉంటాను... షేక్ హసీనా

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments