Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న పూజాహెగ్డే

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:37 IST)
టాప్ హీరోయిన్‌గా అదరగొడుతున్న పూజా హెగ్డే ఓ వైపు సినిమాలతో బిజీగా వుంటూనే మరోవైపు టూర్ ట్రిప్పుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల మాల్దీవులకు వెళ్లి బాగా ఎంజాయ్ చేసింది. 
 
అక్కడ బికినీల్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకి మరింత హీట్ పుట్టించింది. ఇక తాజాగా మరో సారి టూర్ కి వెళ్ళింది. అయితే ఈ సారి ఫ్యామిలీతో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకుంది పూజ
 
తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు విహార యాత్రకి వెళ్ళింది పూజా హెగ్డే. అక్కడ ఫ్యామిలీతో కలిసి దిగిన ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. "13 ఏళ్ళ తర్వాత కుటుంబంతో విహారయాత్రకు బయటకి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్న ఈ టూర్ చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments