Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీ రావు కన్నుమూత

సెల్వి
శనివారం, 8 జూన్ 2024 (07:40 IST)
Ramoji Rao
ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌, తెలుగు మీడియా మొఘల్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు స్టెంట్‌ను అమర్చారు. 
 
స్టెంట్ ప్రక్రియ తరువాత, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. 87 ఏళ్ల రామోజీరావు గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గతంలో వైద్య చికిత్స పొందారు.
 
రామోజీ రావు తన మీడియా సామ్రాజ్యంతో పాటు అనేక వ్యాపారాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఆయన ఈనాడు గ్రూప్, రామోజీ ఫిల్మ్ సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్స్‌లను పర్యవేక్షించారు. ఆయన నాయకత్వంలో ఈనాడు తెలుగు మీడియాలో ప్రధాన శక్తిగా మారింది. 
 
ఇక రామోజీరావు మృతి పట్ల మీడియాతో పాటు సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. "ఎవ్వరికీ తలవంచని  మేరు పర్వతం .. దివి కేగింది" అంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments