Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో నన్ను నువ్వు ఫాలో అవద్దని ప్రధాని అన్నారు: మంచు విష్ణు

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (21:35 IST)
గతంలో బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి దక్షిణాది తారలను ప్రధాని ఆహ్వనించక పోవడంతో చిరంజీవి కోడలు ఉపాసన ట్విట్లర్లో మండిపడ్డారు. అయితే తాజాగా ప్రధాని మోదీని మోహన్ బాబు ఫ్యామిలీ  కలిసిన సందర్బంలో మంచు విష్ణు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తాను మోదీని బాలీవుడ్ నటులతో మీరు సమావేశం అయ్యారు, టాలీవుడ్ నటులతో ఎందుకు సమావేశం కాలేదు అని అడిగానని, అయితే దానికి ప్రధాని బాలీవుడ్ నటులతో కలవడం యాదృచ్చికంగా జరిగిందని చెప్పారన్నారు. అయితే టాలీవుడ్ నటులతో కలవడం అనేది కచ్చితంగా ప్లాన్ చేసుకుని కలుస్తాను అని చెప్పారు అన్నారు విష్ణు.
 
అయితే ఈ విషయంపై నేను ఎవరితో టచ్‌లో ఉండాలి అని అడిగితే నువ్వు ఫాలో అవద్దు నేను ఫాలో అవుతానని ప్రధాని చెప్పారని మీడియా సమావేశంలో తెలియజేశారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments