Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (12:53 IST)
మలయాళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తుంది. ఈ కేసులో మరో ఇద్దరు దర్శకులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకున్నారనో ఆరోపణలతో ఇప్పటికే నటుడు షైన్ టామ్ చాకోను అరెస్టు చేయా, తాజాగా మరో ఇద్దరు దర్శకులను ఎక్సైజ్ శాఖ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన దర్శకుల్లో ఖలీద్ రెహ్మన్, అష్రఫ్ హంజాతో పాటు మరి స్నేహితుడు షలీఫ్‌ను కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. దర్శకుల అపార్టుమెంట్‌‌లో శనివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించి, కొద్ది మొత్తంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని దర్శకులిద్దరినీ అరెస్టు చేశారు. 
 
దీనిపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఆ ముగ్గురు వ్యక్తులు కొన్నేళ్ల నుంచి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సినిమాకు సంబంధించిన చర్చల్లో భాగంగా వారంతా ఒకే అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. మత్తు పదార్థాలను వారికి ఎవరు సఫరా చేస్తున్నారనే విషయంపై విచారణ చేస్తున్నాం అని చెప్పారు. కాగా, మలయాళంలో ఘన విజయం సాధించిన జింఖానా చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ దర్శకుడు కాగా, తమాషా చిత్రానికి అష్రఫ్ హంజా దర్శకుడు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments