Webdunia - Bharat's app for daily news and videos

Install App

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న హీరోయిన్!

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (09:25 IST)
తెలుగులో వచ్చిన చిత్రం "బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్". ఈ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ అర్చనా కవి. ఈ మలయాళ బ్యూటీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె ప్రయాణిస్తున్న కారుపై మెట్రో రైల్ శ్లాబ్ కాంక్రీట్ పెళ్ళలు ఊడిపడటంతో ఆమె ప్రమాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 
 
ఈ విషయంపై అర్చన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. తాను ప్రయాణిస్తున్న కారుపై మెట్రో శ్లాబ్ పెళ్లలు ఉన్నట్టుండి విరిగిపడ్డాయనీ, ఈ ప్రమాదం నుంచి తాను రెప్పపాటులో తప్పించుకున్నట్టు తెలిపింది. తాను విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. 
 
ఈ ఘటనలో తన కారు పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. అందువల్ల కారుతో పాటు.. కారు డ్రైవర్‌కు కూడా మెట్రో రైల్ అధికారులు తగిన పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments