Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మేజర్' విడుదలపై అడవి శేష్‌ అప్డేట్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (13:10 IST)
అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మేజర్'. ఇందులో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా 'మేజర్' రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ ఇవ్వబోతున్నట్టు హీరో అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. 
 
జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ 'మేజర్' పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో, సరైన తేదీకి మేజర్ రిలీజ్ కానుంది అని అడవి శేష్ పోస్ట్‌లో  పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments