Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మజిలీ'' కోసం సమంత దంపతులు ఎంత పుచ్చుకున్నారంటే..?

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (15:42 IST)
టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత జంటగా మజిలీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత ఈ సినిమాలో సమంత, చైతూ జంటగా నటించారు. ఇటీవలే డెహ్రాడూన్, విశాఖపట్నంలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.


ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ఈ దంపతులు ఎంత పారితోషికం అనే దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. 
 
వీరిద్దరి జాయింట్ రెమ్యూనరేషన్‌ నిర్మాత నుంచి రూ.6కోట్ల 50లక్షల రూపాయలని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తోన్న ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సినిమా అంతా లవ్‌ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుందని సినీ యూనిట్ చెప్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments