Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:39 IST)
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా సిగ్గు వదిలిపెట్టాల్సిందేని సినీ నటి దిశా పటానీ వ్యాఖ్యానించింది. ఇటీవల కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత సిగ్గు పడకూడదన్నారు. సినీ అవకాశాలు రావాలంటే ఫోటో షూట్లు తప్పనిసరని చెప్పుకొచ్చింది. ఫోటోలు దిగుతుంటే కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారనీ, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుంది చెప్పింది. 
 
ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని చెప్పుకొచ్చింది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ రంగంలోకి ప్రవేశించరాదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని దిశా పటానీ జూనియర్లకు సలహా ఇస్తోంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments