Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాట్రిక్ హిట్ కొట్టేస్తానంటోన్న: మహేశ్ బాబు

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (11:07 IST)
భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో ఘన విజయం సాధించిన మహేష్ బాబు...ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నారు. 
 
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అజయ్ కృష్ణ అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో మహేశ్ బాబు నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన మహేశ్ బాబు, త్వరలో తదుపరి షెడ్యూల్ షూటింగులో పాల్గొననున్నాడు.
 
అంతేకాదు ఈ సినిమా కథా కథనాలు చాలా కొత్తగా ఉంటాయనీ, తన అభిమానులకు పూర్తి వినోదాన్ని అందిస్తాయని సన్నిహితులతో చెబుతున్నాడట. ఈ సినిమాలో తను చాలా కొత్తగా కనిపిస్తాననీ, ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని, ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడట. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments