Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట కోసం పక్కాగా ప్లాన్.. వ్యాక్సిన్ వచ్చాక..?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:33 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతోంది. తాజాగా ప్రిన్స్ నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట. ఈ చిత్రానికి బుజ్జి దర్శకుడు. కీర్తిసురేష్‌ నాయిక. జీఎం ప్రొడక్షన్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్‌ను పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
 
సినిమాలు వేగంగా తీసే దర్శకుడిగా పేరున్న పూరి జగన్నాథ్‌కు వరుసకు సోదరుడు, శిష్యుడైన పరశురామ్‌ కెరీర్‌ తొలి నుంచి పూరి అడుగుజాడల్లోనే తక్కువ వ్యయంతో, తక్కువ వర్కింగ్‌డేస్‌తో సినిమాలు తీసేవాడు. 
 
ఆ తరహాలోనే దేశం కరోనా ఫ్రీ అవ్వగానే, లేదా వ్యాక్సిన్‌ మార్కెట్లోకి రాగానే ఈ చిత్రం షూటింగ్‌ను కూడా వీలున్నంత తక్కువ డేస్‌లో, బడ్జెట్లో తీసి నిర్మాతలకు లాభాలు వచ్చేలా చేయడానికి పరశురామ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అమరావతి మహిళల దెబ్బకు గేట్లకు తాళం వేసుకున్న సాక్షి యాజమాన్యం

Honeymoon: హనీమూన్‌కి వెళ్లిన మరో నవ దంపతులు.. ఏమయ్యారో తెలియట్లేదు..?

Karnataka: అత్తమామల గొడవ.. రాజీ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు

ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments