Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట కోసం పక్కాగా ప్లాన్.. వ్యాక్సిన్ వచ్చాక..?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (20:33 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దూకుడు కొనసాగుతోంది. తాజాగా ప్రిన్స్ నటిస్తున్న సినిమా సర్కారు వారిపాట. ఈ చిత్రానికి బుజ్జి దర్శకుడు. కీర్తిసురేష్‌ నాయిక. జీఎం ప్రొడక్షన్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రొడక్షన్‌ను పక్కాగా ప్లాన్‌ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.
 
సినిమాలు వేగంగా తీసే దర్శకుడిగా పేరున్న పూరి జగన్నాథ్‌కు వరుసకు సోదరుడు, శిష్యుడైన పరశురామ్‌ కెరీర్‌ తొలి నుంచి పూరి అడుగుజాడల్లోనే తక్కువ వ్యయంతో, తక్కువ వర్కింగ్‌డేస్‌తో సినిమాలు తీసేవాడు. 
 
ఆ తరహాలోనే దేశం కరోనా ఫ్రీ అవ్వగానే, లేదా వ్యాక్సిన్‌ మార్కెట్లోకి రాగానే ఈ చిత్రం షూటింగ్‌ను కూడా వీలున్నంత తక్కువ డేస్‌లో, బడ్జెట్లో తీసి నిర్మాతలకు లాభాలు వచ్చేలా చేయడానికి పరశురామ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : రాజాసింగ్

దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

'మీ ఆయన నన్ను వేధిస్తున్నాడు' అని చెప్పినందుకు బాధితురాలిపైనే ఖాకీ దంపతుల దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments