Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంద రోజులు పూర్తి చేసుకున్న "సర్కారువారి పాట"

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (14:47 IST)
ప్రిన్స్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". మే 12వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. ఇందులో సంగీతం హైలెట్. చిత్రానికి ప్రాణం సంగీతమే. పైగా, ఈ చిత్రానికి మహేష్ బాబు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు. 
 
తాజాగా ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, విశాఖ జిల్లా గోపాలపట్నంలో రోజుకు 4 ఆటలతో ప్రదర్శితమవుతూ ఈ సినిమా వంద రోజులు పూర్తిచేసుకుంది. దీంతో సినిమా వంద రోజుల పోస్టరును విడుదల చేసింది. 
 
మహేష్ బాబు, కీర్తి సురేష్ లవ్ ట్రాక్‌తో పాటు సముద్రఖని విలనిజం హైలెట్. తమన్ సంగీతం సమకూర్చగా, మాస్ ఆడియన్స్‌లోకి ఓ రేంజ్‌లోకి దూసుకెళ్లింది. మొత్తంమీద ఈ సినిమాతో పరశురాం మరో హిట్‌ను తన ఖాతాలో వసున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments