'సరిలేరు నీకెవ్వరు' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి అత్యంత కీలక పాత్రను పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి మరికొంతమంది నటీనటులు నటించారు. ఈ సంక్రాంతి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలైన కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి. నిజాంలో రూ.29.8 కోట్లు, సీడెడ్ రూ.13.25 కోట్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూ.14.9 కోట్లు, గుంటూరు రూ.8.51 కోట్లు, ఈస్ట్ రూ.9.04 కోట్లు, వెస్ట్ రూ.6.02 కోట్లు, కృష్ణా రూ.7.34 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లు, కర్నాటక రూ.7 కోట్లు, తమిళనాడు రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్ఏ రూ.7.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.112.3 కోట్ల షేర్‌ వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments