Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సరిలేరు నీకెవ్వరు' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (11:42 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్నా హీరోయిన్ కాగా, సీనియర్ నటి విజయశాంతి అత్యంత కీలక పాత్రను పోషించింది. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్‌ వంటి మరికొంతమంది నటీనటులు నటించారు. ఈ సంక్రాంతి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో కాసుల వర్షం కురిపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో గత ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా వసూలైన కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి. నిజాంలో రూ.29.8 కోట్లు, సీడెడ్ రూ.13.25 కోట్లు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూ.14.9 కోట్లు, గుంటూరు రూ.8.51 కోట్లు, ఈస్ట్ రూ.9.04 కోట్లు, వెస్ట్ రూ.6.02 కోట్లు, కృష్ణా రూ.7.34 కోట్లు, నెల్లూరు రూ.3.32 కోట్లు, కర్నాటక రూ.7 కోట్లు, తమిళనాడు రూ.కోటి, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.5 కోట్లు, యూఎస్ఏ రూ.7.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.2.5 కోట్లు చొప్పున మొత్తం రూ.112.3 కోట్ల షేర్‌ వసూలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments