Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో మహేష్ బాబు నోట సీఎం జగన్ డైలాగ్ - సోషల్ మీడియాలో వైరల్ (Video)

Webdunia
మంగళవారం, 3 మే 2022 (15:51 IST)
హీరో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌ను మే డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే, ఇందులో గత 2019 ఎన్నికల ప్రచారంలో వైకాపా అధ్యక్షుడుగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' డైలాగ్‌ ఉంది.  ఈ డైలాగ్‌ను మహేష్ బాబు తన చిత్రంలో ఉటంకించడంతో మరోసారి వైరల్ అయింది. 
 
మహేష్ బాబు నుండి వైఎస్ జగన్ డైలాగ్‌కు అభిమానుల నుండి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రధాన నటి కీర్తి సురేష్ తన విద్యను కొనసాగించడానికి 10,000 డాలర్లు అప్పుగా ఇవ్వమని అడిగిన తర్వాత మహేష్ అదే డైలాగ్ చెప్పాడు.
 
ఆమె అభ్యర్థనపై స్పందిస్తూ, అతను ఆమె చేతులు పట్టుకుని, నేను 'విన్నాను... నేను ఉన్నాను' అని డైలాగ్ చెబుతాడు. ఇపుడు ఈ డైలాగ్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments