Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవ‌రు చిత్రంపై కామెంట్ చేసిన సూప‌ర్ స్టార్... ఇంత‌కీ ఏమ‌న్నారు..?

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (18:43 IST)
యువ నటుడు మరియు రచయితైన అడివి శేష్ నటించి, రచించిన కొత్త చిత్రం ఎవరు. ఈ సినిమా ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి ప్రస్తుతం సూపర్ హిట్ టాక్‌తో, హౌస్ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళుతోంది. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు నూతన దర్శకుడు వెంకట్ రాంజీ దర్శకత్వం వహించగా, పివిపి సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మించింది. 
 
ఇక ఇప్పటికే అటు ప్రేక్షకులతో పాటు, పలువురు సినిమా ప్రముఖుల నుండి సైతం ప్రశంశలు అందుకుంటున్న ఈ సినిమాపై నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు కురిపించారు.
 
ఎవరు సినిమా చూడటం జరిగింది, థ్రిల్లర్ కథాంశంతో ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా యూనిట్‌కి, అలానే అడివి శేష్‌కు ప్రత్యకంగా అభినందనలు తెలుపుతూ మహేష్ ట్వీట్ చేయడం జరిగింది. 
 
మీ ఎంకరేజిమెంట్‌కు చాలా పెద్ద థాంక్స్ సర్, ఇది మా సినిమాకు ఎంతో గొప్ప గౌరవం, త్వరలో మీ సారథ్యంలో పని చేయనున్న మేజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అంటూ అడివి శేష్, మహేష్ బాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ రిప్లై ఇవ్వడం జరిగిందిఎవ‌రు చిత్రంపై కామెంట్ చేసిన 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pregnant Student: ఆమె ఎనిమిది నెలల గర్భవతి.. ప్రియుడు ఆత్మహత్య.. చివరకు ఆమె కూడా?

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments