Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలిపిన హీరో మహేష్ బాబు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2022 (11:54 IST)
ఇటీవల కన్నుమూసిన తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణానదిలో కలిపారు. ఇందుకోసం ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు వచ్చారు. 
 
మహేష్ బాబుతో కలిసి విజయవాడకు వచ్చిన వారిలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరి రావు, టీడీపీ ఎంపీ, సీనియర్ నేత గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 
 
వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడ నుంచి కృష్ణా ఘాట్‍కు చేరుకుని కృష్ణ అస్థికలను ప్రత్యేక పూజల అనంతరం అందులో కలిపారు. ఆ తర్వాత వీరు తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. మహేష్ బాబు రాక నేపథ్యంలో కృష్ణా ఘాట్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తును కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments