Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన హీరో మహేష్ బాబు

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (09:43 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ పేరుతో ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీఐపీ ఏరియా అయినా బంజారాహిల్స్‌లో తెలంగాణ భవన్ పక్కన ఏఎన్ పేరుతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పారు. అది గురువారం నుంచి ప్రజలకు అందుబాటులోకిరానుంది. 
 
మహేష్ బాబు ఇప్పటికే సినిమా థియేటర్లు ప్రారంభించారు. తాజాగా ఫుడ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఏఎన్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. "ఏ" అంటే ఏషియన్.. "ఎన్" అంటే నమ్రత. అంటే ఆయన భార్య పేరు అని చెబుతున్నారు. ఈ రెస్టారెంట్‌ను పూజాకార్యక్రమాలతో నమ్రత రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
 
దీన్ని గ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అదేసమయంలో ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. దుబాయ్‌లో ఉన్న మహేష్ బాబు గురువారం ఈ రెస్టారెంట్‌కు రానున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments