Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహర్షి'' వసూళ్లు అదుర్స్.. కర్ణాటకలో రూ.6.07 కోట్లు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (17:19 IST)
మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9న భారీ అంచనాలలో విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ  బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం మహర్షి తన జోరును చూపిస్తోంది.
 
వసూళ్లు భారీగానే రాబడుతోంది. మొదటి వీకెండ్‌లో అంటే ఆదివారం వరకూ కర్ణాటకలో రూ. 6.07 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇందులో రూ. 3.45 కోట్లు బెంగుళూరు నగరం నుంచి వచ్చిన కలెక్షన్స్. కర్ణాటకలో మహేష్‌కి ఎంత క్రేజ్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదే రేంజ్‌లో మహర్షి దూకుడు ప్రదర్శిస్తే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో స్థానం సంపాదించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఈ సినిమాకి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పాలి. 
 
దీనితో పోటీ పడేందుకు మరో రెండు వారాల దాకా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడంతో మహర్షికి ప్లస్ పాయింట్ అయింది. మహర్షి సినిమాను భారీ రేట్లకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments