Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు చేప, పప్పు చారు.. ఆ మందు అలవాటు ఇంకా వుందా? #Mahanati Deleted Scene 4.. (వీడియో)

''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి త

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (12:52 IST)
''మహానటి''లో అలనాటి నటి సావిత్రిగా కీర్తి సురేష్ అదరగొట్టింది. మహానటి బాల్య స్నేహితురాలిగా షాలినీ పాండే మెప్పించింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ సందర్భంగా తీసివేశారు. ఇలా మహానటి నుంచి తొలగించిన నాలుగో సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సన్నివేశంలో ఉప్పు చేప, పప్పు చారు.. అంటూ సావిత్రి, సుశీల మధ్య జరిగిన ఎమోషనల్ సీన్‌ను కీర్తి, షాలినీ పాండే పండించారు. 
 
ఈ సందర్భంగా షాలినీ పాండే.. ఇంకా మద్యం అలవాటుందా అని అడగటం.. అందుకు మహానటి మానేశానని చెప్పడం.. మద్యం ఓ జబ్బు అని.. బెజవాడలో ఓ డీ అడిక్షన్ సెంటర్ పెడతానని.. డబ్బున్నప్పుడు ఆ ఆలోచన రాలేదని.. కానీ ఇప్పుడు తప్పకుండా చేస్తానని మహానటి చెప్పడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
కాగా మహానటి బయోపిక్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో జెమినీ గణేశన్‌గా నటించాడు. ఇక విజయ్ దేవరకొండ.. విజయ్ ఆంటోనీగా నటించాడు. ఇక బ్లాక్‌బస్టర్ అయిన మహానటిలో నాలుగో డిలీటెడ్ సీన్‌ను ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments